Telugu News Power

గోదారోళ్లకు వెటకారమే కాదు, మానవత్వం మీద మమకారం కూడా ఎక్కువే.

రావులపాలెం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) గోదారోళ్లంటే ఆతిధ్యానికి పెట్టింది పేరు. వారికి కాస్త వేటకారం కూడా ఎక్కువే. వారిలో మరో కోణం మానవత్వం పై మమకారం. ఎందుకు ఉదాహరణే శుక్రవారం జరిగిన ఓ సంఘటన. రాజమండ్రి నుంచి మూలస్థానం అగ్రహారం వైపు మంచినీటి సీసాలతో వెళుతున్న ఒక మినీ వ్యాను అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టింది. వెంటనే అక్కడున్నవారు డ్రైవర్ను బయటకు తీశారు. వోల్టా కొట్టిన నిలబెట్టి, హైవే మీద రాకపోకలకు అంతరాయం…

Read More

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్

అమరావతి: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా, రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అభినందనలు తెలియజేశారు. జస్టిస్ లీసా గిరి

Read More

జల్ జీవన్ పనులు వేగవంతం చేయాలి. కలెక్టర్ ఆదేశాలు.

భీమవరం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లాలో జల జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో, రూ.1400 కోట్లతో 862 గ్రామాల రక్షిత మంచినీటి కోసం ప్రాజెక్ట్ అమలు జరుగుతోందని, 13.25 లక్షల కుటుంబాలకు త్రాగునీరు అందుతుందని తెలిపారు. ఇప్పటివరకు 105…

Read More

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు సత్కారం.

భీమవరం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్)జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ పంచాయతీలకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా విస్తృత అధికారాలు లభించాయని, స్థానిక వనరులను సమర్థంగా వినియోగించి గ్రామాభివృద్ధి సాధించవచ్చని కలెక్టర్ గారు పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మౌలిక వసతులు,…

Read More

మహిళలు వైసిపి లెక్క తేల్చాలి. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కాం) గత ప్రభుత్వంలో పాలకొల్లు నియోజకవర్గంలో గ్రామం నుంచి మండలం నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పడకేసిన అభివృద్ధి గురించి వైసిపి పార్టీ లెక్క తేల్చాలని మహిళలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరురల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పోడూరు, యలమంచిలి మండలాల్లో రూ.4.15 కోట్లతో పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, దొడ్డిపట్ల లో జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు….

Read More

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి.

హైదరాబాద్: ఏప్రిల్, 22 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) బుధవారం కన్నుమూశారు. వయో భారం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలకు నాదెండ్ల చికిత్స తీసుకుంటున్నారు. కాంటినెంటల్ ఆసుపత్రి వీరికి వైద్య సేవలు అందించారు. వీరి కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భాస్కర్ రావు భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్ నివాసం వద్ద బంధువులు, అభిమానల సందర్శనార్థం ఉంచారు. పంజాగుట్ట స్మశాన వాటికలో…

Read More

గాయపడ్డ ఉపాధ్యాయునికి ఎమ్మెల్సీ పరామర్శ.

పాలకొల్లు: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలం,లంకలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న కుక్కల వెంకట రాజా సురేష్ మంగళవారం లంకలకోడేరు రైల్వేస్టేషన్ సమీపంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ముగించుకొని, తిరిగి ద్విచక్ర వాహనం పై ఇంటికి బయలుదేరారు.భగ్గేశ్వరం గ్రామం వంతెన వద్దకు వచ్చేసరికి పూర్వ విద్యార్థి దారికాచి, ఆకస్మాత్తుగా దాడి చేసి తలపై ఇనుపరాడ్ తో కొట్టాడు. ఈ ఘటనలో గాయపడ్డ కుక్కల వెంకట రాజా…

Read More

యుటిఎఫ్ సంఘం లోకి భారీగా చేరికలు.

గణపవరం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) యుటిఎఫ్ శాఖలోకి నూతనంగా సభ్యత్వాన్ని తీసుకొని పలువురు ఉపాధ్యాయులు బుధవారం సంఘంలో చేరారు. సభ్యులుగా చల్లా కృష్ణ ,గంగరాజు మాస్టర్,మాకా ప్రసాద్,నక్క రాంబాబు,మద్దాల జగన్నాథ స్వామి, గొర్రెల దుర్గా ప్రసాద్, సభ్యత్వం స్వీకరించారు. వీరికి స్వాగతం పలుకుతూ, గణపవరం మండల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి పి క్రాంతి కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ లో…

Read More

జలవనురుల నిధులు రూ. 3 కోట్ల పనులకు మంత్రి శంకుస్థాపన.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అరట్లకట్ట, కొమ్ము చిక్కాల, కాపవరం గ్రామాల్లో అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. అరట్లకట్టలో రూ. 50 లక్ష్యంతో సీసీ వాల్ నిర్మాణం, రూ. 20 లక్షలతో పైపు కల్వర్టు, గ్రావెల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కొమ్ముచిక్కాల లో రూ.75 లక్షలతో సి సి వాల్ నిర్మాణం,రూ.31.29 లక్షలతో మరో సిసి వాళ్ళ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కాపవరం…

Read More

పాలకొల్లుకు రూ. 5 కోట్లతో వ్యర్ధాల నిర్వహణ ప్రాజెక్టు.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ కావాలి. కామ్) వ్యర్ధాల నిర్వహణకు సంబంధించి ఆధునిక ప్రాజెక్టు ఐదు కోట్ల రూపాయలతో పాలకొల్లులో ఏర్పాటు చేయనున్నట్టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, పట్టాభిపురం మంగళవారం పాలకొల్లులో ఎడ్ల బజారు వద్ద, సూర్య తేజ శివారుణ ఉన్న డంపింగ్ యార్డ్లను పరిశీలించారు. వ్యర్ధాల నిర్వహణ ఎప్పటికీ చాలా వరకు పూర్తయిందని, ఇంకా 57,600 మెట్ ట్రిక్ టన్నుల బయో…

Read More