Telugu News Power

యుటిఎఫ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ రక్తదాన శిబిరం.

పాలకొల్లు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక స్పృహతో బాధ్యతలు నిర్వహిస్తూ దండు పద్మావతి గురువారం జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ రక్తదాన శిబిరంలో స్వయంగా పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని, యుటిఎఫ్ యలమంచిలి మండల శాఖ కృతజ్ఞతలు తెలిపింది.రక్తదానం చేయడం కోసం, తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుని వైద్యుల అనుమతి పొంది, కుటుంబ సభ్యుల సహకారం కూడా తీసుకుని రక్తదానం చేయడం ఆదర్శనీయమని కొనియయాడారు. ప్రధానోపాధ్యాయురాలిగా, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శిగా దండు పద్మావతి విశేష…

Read More

రాష్ట్రంలో 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు.

-పెనుమదంలో రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ప్రకటన. పౌడూరు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతులు పండించిన దాళ్వా ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ప్రకటించారు. స్థానిక పెనుమదం లో రూ.4.49 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు గురువారం మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, రైతుల…

Read More

యలమంచిలి లో మీ భూమి-మీ హక్కు కార్యక్రమం.

యమంచిలి: ఏప్రిల్, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చించినాడా, కాజ గ్రామాల్లో గురువారం మీ భూమి – మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దాదాపు 40 మందికి భూమి హక్కుకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు సభలో అందజేశారు. రీ సర్వే చేసి రైతులకు ఖచ్చితమైన సమాచారంతో పాసుబుక్కు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యంతో ఈ కార్యక్రమం చేయబడ్డారు. కార్యక్రమంలో, తహసిల్దార్ పవన్ కుమార్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు…

Read More

దక్షిణ కాశీ అంతర్వేది క్షేత్రంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం. -వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమరావతి/అంతర్వేది: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) ‘ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ చేపట్టాల్సింది కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజోలు నియోజకవర్గం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు గురువారం వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,మౌలిక వసతులు మెరుగుపరచి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలన్నాలరు. భవిష్యత్తుపై నమ్మకం కలిగించాల’ని స్పష్టం చేశారు. అంతర్వేదిలాంటి పవిత్ర ప్రాంతంలో…

Read More

అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలి. -వైసీపీ డిమాండ్

పాలకొల్లు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పత్రిక అధిపతిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం వైయస్సార్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. భార్యలను, సోదరిగా భావించి భర్తలు పెళ్లి చేయాలనే వ్యాఖ్యలను వైసిపి తీవ్రంగా ఖండించింది. మహిళల పట్ల అగౌరవంగా వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలని కోరారు. వైసిపి శ్రేణులతో కలిసి ర్యాలీగా పట్టణ పోలీస్ ఠాణ చేరుకొన్నారు. స్థానిక సి…

Read More

తెలంగాణకు రెండు విమానాశ్రయాలు.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించడానికి చురుగ్గా పనిచేస్తున్నట్టు, కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గురువారం వెల్లడించారు. వరంగల్ విమానాశ్రయానికి మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా మార్గం సుగమమైందన్నారు. రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు భూమి సేకరిస్తే. ఈ ఎయిర్‌పోర్ట్ రూపుదిద్దుకుంటుందని వివరించారు. రక్షణ శాఖ…

Read More

స్పాట్ కేంద్రం వద్ద ఫ్యాప్టో నిరసన

వీరవాసరం: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఫ్యాప్టో ఆధ్వర్యంలో వీరవాసరం 10వ తరగతి స్పాట్ కేంద్రం వద్ద గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం స్పాట్ వాల్యూషన్ విధానం ఉపాధ్యాయులను ఇబ్బందుల పాలు చేస్తుందని ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి ఆరోపించారు. డబ్బులలో నమోదు వల్ల సమస్యలు ఎదురై, పని పూర్తి చేయడానికి ఉపాధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని తెలిపారు. ఫ్యాప్టో పిలుపు మేరకు ప్రస్తుతం రెండవ దశలో స్పాట్ కేంద్రాల వద్ద నిరసన…

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

పాలకొల్లు: ఏప్రిల్, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక లంకలకోడేరులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం గురువారం ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు హాజరై, మాట్లాడుతూ, ట్రక్ షీట్ లేనిదే మిల్లు కి ధాన్యం తోలకూడదని సూచించారు. పౌరసరపురాల శాఖ జిల్లా మేనేజర్ ఇబ్రహీం మాట్లాడుతూ, సకాలంలో రైతుల ఖాతాలకు డబ్బులు వేశామని తెలిపారు. ఎవరైతే ట్రక్ షీట్ లేకుండా మిల్లు…

Read More

బాలికపై వృద్ధుడి అఘాయిత్యం.

ఆచంట: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కొడమంచిలికి చెందిన వెలగన వెంకట స్వామి (70) అని వృద్ధుడు ఏడేళ్ల బాలికపై అగైత్యానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. ఈ వృద్ధుడు గ్రామంలో బడ్డీ కొట్టు నడుపుతున్నాడు. బాలిక తినుబండారాలు కొనుక్కోడానికి వెళ్లిన సందర్భంగా, వృద్ధడు లైంగిక దాడికి పాల్పడ్డట్టు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు.

Read More

ఒక ఐడియా, నెలకు 8 లక్షల వరకు ఆదాయం, వలపు వల యువత విలవిల.

హైదరాబాద్: ఏప్రిల్, 8(తెలుగు మూవీస్ పవర్. కామ్) సోషల్ మీడియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయల మోసాలు రోజువారి జరుగుతున్నాయి. స్కామర్లు రకరకాల మార్గాల్లో అమాయకులతో ఆలోచిస్తాయి అధికారులు రాజకీయ నాయకులను బురిడీ కొట్టించి భారీగా సొమ్ము స్వాహా చేస్తున్నారు. ఈజీ మనీ కోసం ఇటీవల మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఊరి పెట్టుబడి కేవలం ఇనిస్టాలోఒక ఎకౌంటు. నెలవారి వీరి బ్యాంకు ఖాతాలో ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు ఆదాయం వచ్చి పడుతుంది….

Read More