ప్రధాని నివాసం ఎదుట ప్రతిపక్ష నేతల నిరసన.
రాహుల్, ప్రియాంక, అఖిలేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. న్యూఢిల్లీ:జులై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం సమీపంలో మంగళవారం నిరసన చేపట్టిన ప్రతిపక్ష నాయకులను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని బలవంతంగా తొలగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి…