Telugu News Power

అరసవల్లి ఆదిత్య క్షేత్రానికి మహర్దశ.

అరసవల్లి: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీకాకుళం జిల్లా, అరసవల్లిలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి క్షేత్ర అభివృద్ధికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదివారం భూమి పూజ చేశారు. ఆలయ అభివృద్ధికి 4 కోట్ల రూపాయల నిధులు కూటమి ప్రభుత్వం కేటాయించిందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కింజరపు అచ్ఛెం నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్…

Read More

మావుళ్ళమ్మ వారి స్వర్ణ నిధికి రూ.2 లక్షల బంగారం కానుక.

భీమవరం: మార్చి,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం, స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన భక్తులు తాడి రమేష్ కుమార్, కరిష్మ పుణ్య దంపతులు సుమారు రెండు లక్షల ఇరవై వేలు విలువైన 16 గ్రాముల బంగారం సమర్పించారు, వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి కల్యాణోత్సవ ఏర్పాట్లపై సమీక్ష.

పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ, అర్చకుల సమావేశంలో అధికారులు నిర్ణయించారు. స్థానిక అభిషేక మండపంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం, ఉగాది పురస్కారాలు, నిత్య అన్నదాన పథకం, నిర్వహించాలని, ఆలయ అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 28 జరిగే స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.,…

Read More

శ్రీ శ్రీ శ్రీ ముఖదారమ్మ కు గొడుగు

పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చిత్రాయ గట్టు సమీపంలో వేంచేసి ఉన్న పాలకొల్లు గ్రామ దేవత శ్రీ ముఖదారమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా, గొడుగు బహుకరించారు. ద్వారకాతిరుమల వాస్తవ్యులు, పొన్నాడ మల్లేశ్వరరావు, జేజి భ్రమరాంబ దంపతులు బుధవారం ఉత్సవ చత్రం అమ్మవారికి అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

Read More

మారేడుదళ ప్రదక్షిణలో విశేషంగా పాల్గొన్న భక్తులు.

పాలకొల్లు: మార్చి, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయ వద్ద సోమవారం, ఏడు మారేడు దళములతో, ఏడు ప్రదక్షిణములలో మాడవీధులలో ప్రదక్షిణాలు భక్తులు ప్రదక్షిణలు చేశారు. సుమారుగా 350 మంది భక్తులు పాల్గొన్నారు. ఈకార్యక్రమం లో కార్యనిర్హవనాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాలు రామచంద్రరావు, పినిశెట్టి శ్రీనివాస్ ధర్మకర్త, సూపరింటెండెంట్ వాసు, ప్రధాన అర్చకులు కిష్టప్ప, పాల్గొన్నారు. రాత్రి, 7గంటలకు శ్రీ స్వామి వారి ధూప సేవ,7.30…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి బంగారం కానుక.

భీమవరం: మార్చి, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం.శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన సరిపల్లి వెంకట రామరాజు,నాగకుమారి దంపతులు 8 గ్రాముల బంగారం విరాళంగా అందచేసిసారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలునిర్వహించినారు,ఆలయ చైర్మన్ బోండాడ నాగభూషణం శేషవస్త్రం మరియు ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు మీనాక్షి…

Read More

మావుళ్ళమ్మ వారికి బంగారం కానుక.

భీమవరం: మార్చి, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి వీరవాసరం కి చెందిన కొట్టి దుర్గా ప్రణీత్ (4 గ్రాముల 850 మిల్లిలు) బంగారం విరాళంగా అందచేసినారు వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు శేషవస్త్రం, ప్రసాదం,…

Read More

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామికి బంగారు మకర తోరణం బహుకరణ.

ఆత్రేయపురం: మార్చి ,7 (తెలుగు న్యూస్ పవర్.కాం) కోనసీమ తిరుమలగా, ఏడువారాల వెంకటేశ్వర స్వామిగా వాడపల్లి లో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తణుకు వాస్తవ్యులు పుణ్యమూర్తుల రామచంద్ర స్వామి, సావిత్రి పుణ్య దంపతులు సుమారు 350 గ్రాముల బంగారంతో, సుమారు రూ.60 లక్షల విలువగల మకర తోరణం తయారు చేయించి సమర్పించారు. ఈ మకర తోరణాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుకు అందజేశారు….

Read More

మావుళ్ళమ్మ వారి స్వర్ణ నిధికి లక్ష విరాళం.

భీమవరం: మార్చి, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) భీమవరం ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణనిధికి 1,10,116 బుధవారం సమర్పించారు. గాది రాజు గణేష్ కుమార్, హేమ దంపతులు, వారి కుమారులు, చిరంజీవి పార్థివ్ వర్మ ఈ కానుక అందజేశారు. వీరు ఉండి మండలం, కలిగొట్ల వాస్తవ్యులు. ఈ సందర్భంగా, గణేష్ కుమార్ కుటుంబానికి, అమ్మవారి ఆలయ అర్చకులు ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదల ప్రకారం, అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి ప్రసాద్,…

Read More

తిరుమలలో శ్రీవారి దర్శనం ప్రారంభం.

తిరుమల: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్) చంద్రగ్రహణం సందర్భంగా, మంగళవారం ఆలయాలు మూసి ఉంచారు. గ్రహణం విడిచిన తరువాత, శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే నిమిత్తం, శాస్త్రోక్తంగా ఆలయ సంప్రోక్షణ చేశారు. గ్రహణ శుద్ధి కార్యక్రమాల అనంతరం రాత్రి 8:30 గంటలకు భక్తులను స్వామివారి దర్శనానికి అధికారులు అనువమతించారు.

Read More