Telugu News Power

శ్రీశ్రీశ్రీ మావులమ్మకు బెంగుళూరు వాసి రూ.80 వేల విరాళం.

భీమవరం: ఏప్రిల్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం,శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి బెంగుళూరు కి చెందిన బీవీ సత్యనారాయణ శెట్టి 5 గ్రాముల బంగారం మరియు శ్రీ అమ్మవారి నిత్యాన్నదానo కు 8500 రూపాయలు సమర్పించారు,వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ఆలయ ధర్మకర్తలు రామాయణo శ్రీనివాస్,…

Read More

క్షీరారామం లో అఖండ అన్న సమారాధన.

పాలకొల్లు: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం లో జరిగిన శ్రీ పార్వతి సమేత వీరా రామలింగేశ్వర స్వామి వార్లు, శ్రీ లక్ష్మీ సమేత జనార్ధన స్వామి వార్లు కళ్యాణోత్సవాల సందర్భంగా సోమవారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అన్న సమారాధనకు ఎస్బిఐ సుధీర్, చక్కా వారి కుటుంబ సభ్యులు, భక్తులు తమ సౌజన్యం అందించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్రరావు, కార్య నిర్వహణ అధికారి…

Read More

ఆకివీడు పెదపేట రామాలయ పనులకు శ్రీకారం.

ఉండి: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, నియోజకవర్గ పరిధిలో గల వివాదాస్పద ఆకివీడు, పెదపేట రామాలయం పనులకు సోమవారం ఏకాదశి రోజున శ్రీకారం చుట్టారు. ఆలయ నిర్మాణానికి వాడే కృష్ణశిల కు రూ. 10 లక్షలు అడ్వాన్స్ గా సరఫరాదారులకు చెల్లించినట్లు ఉపసభాపతి రఘురామ పత్రికలకు తెలియజేశారు. ఆలయ నిర్మాణానికి చందాలిచ్చి ప్రోత్సహిస్తున్న భక్తులకు రఘురామ కృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు. మరో రెండు వారాలలో ఆలయం వద్ద…

Read More

శ్రీ కొల్లేరు పెద్దింట్లమ్మ వారి ఆదాయం రూ.85 వేలు.

కైకలూరు: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కొల్లేటికోటలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆదివారం ఒక్కరోజు ఆదాయం రూ.84,926 లు వచ్చినట్టు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి సోమవారం తెలిపారు. శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంనకు ఆదివారం వచ్చిన విరాళాల వివరాలు, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.8,550 లు,అంతరాలయ దర్శనం ద్వారా రూ.24,550లు కేశఖండనశాల ద్వారా రూ.2,040 లు, పెద్ద తీర్థం ద్వారా రూ.1,300 లు, చిన్న తీర్థం ద్వారా రూ. 4350లు,లడ్డు ప్రసాదం ద్వారా…

Read More

శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన.

పాలకొల్లు: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వాళ్ళ కల్యాణోత్సవాలు గత నెలలో ముగిసాయి. ఈ సందర్భంగా భక్తులకు అఖండ అన్న సమారాధన కార్యక్రమం శుక్రవారం జరిగింది. భక్తులు సు మారు 15 వేల వరకు ఈ మహా ప్రసాదాన్ని స్వీకరించారని, ఆలయ వర్గాలు అంచనా వేశాయి. ఈవో సతీష్ కుమార్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు తులా రామలింగేశ్వర రావు, ధర్మకర్తలు, కొండేటి…

Read More

సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ కిషోర్.

సింహాచలం: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రసిద్ధ సింహాచల, వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవ(నిజరూప దర్శనం) ఉత్సవాల ఏర్పాట్లపై విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో జరిగిన దురదృష్టకర సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో మాదిరి తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా, భక్తుల భద్రత కోసం శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్టు వెల్లడించారు. ,…

Read More

శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దర్శించుకున్న స్విజర్లాండ్ సీఈవో.

శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, బి.సత్యనారాయణ రాజు శుక్రవారం సందర్శించారు. వీరు మీరు బి సత్యనారాయణ రాజు స్విట్జర్లాండ్, ఏ ఐ ఆర్ బి యు ఎల్ ఎల్ జెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ,సీఈవో గా పనిచేస్తున్నారు. శ్రీ స్వామివారిని అమ్మవార్లను రాజు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణప్ప, అనిల్, వేద ఆశీర్వావచన పూజలు చేసి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.ఈ కార్యక్రమం లో ఆలయ పర్యవేక్షకులు పసుపులేటి వాసు, ధర్మకర్త మండలి అధ్యక్షులు, మీసాల రామచంద్ర…

Read More

అన్నవరం, ద్వారకాతిరుమల ఆలయాలకు ట్రస్ట్ బోర్డ్ ల నియామకం.

అమరావతి: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ దేవాలయాలైన అన్నవరం, ఆలయానికి,ద్వారకాతిరుమలకు దేవాదాయ శాఖ ట్రస్ట్ బోర్డు నియమకం మంగళవారం ప్రకటించింది. కాకినాడ జిల్లా అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం చైర్మన్‌గా, ఇనుగంటి వెంకట రోహిత్ పాటు 16 మంది ట్రస్ట్ బోర్డు సభ్యుల నియమితులయ్యారు. ద్వారకా తిరుమల ఆలయానికి చైర్మన్ గా, ఎన్ వి సుధాకరావుతో పాటు ధర్మకర్తలు నియమితులయ్యారు.13మంది టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీ పార్టీల…

Read More

బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి మహర్దశ.

హైదరాబాద్: , ( ) రాజ‌గోపురానికి 9అంత‌స్తులు, ఈశాన్య‌న కోనేరు. * మూడు రెట్లు పెర‌గ‌నున్న దేవాల‌య విస్తీర్ణం. * రూ.225 కోట్ల‌తోబాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌య పునఃనిర్మాణం. * శృంగేరి పీఠాధిపతుల అనుమ‌తితో పనులు. హైద‌రాబాద్‌: ఏప్రిల్,6 (తెలుగు న్యూస్ పవర్.కామ్) ద‌క్షిణ భార‌త‌దేశంలోని ఏకైక జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌యం. అక్ష‌రాభాస్యాల‌కు ఆల‌వాల‌మైన క్షేత్రం, పునఃనిర్మాణంతో కొత్త శోభ‌ను సంత‌రించుకోబోతోంది. వేద వ్యాస మ‌హ‌ర్షితో ప్ర‌తిష్ట‌త‌మైన ముగ్గురు అమ్మల ఆల‌యం ఆచారాల‌కు అనుగుణంగా సమున్నత‌మైన రాజ‌గోపురం,…

Read More

నిత్య అన్నదాన పథకానికి రామడుగుల లక్ష విరాళం.

భీమవరం: ఏప్రిల్, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న, ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్య అన్నదాన ప్రసాద వితరణకి భీమవరం కి చెందిన రాచమడుగుల వెంకటేశ్వరరావు శ్యామల దంపతులు లక్ష నూటపదహారు రూపాయలు విరాళం సమర్పించారు. ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వచన పూజలు చేశారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేసారు. ధర్మకర్తల మండలి సభ్యులు…

Read More