శ్రీ మావుళ్ళమ్మ వారి జాతర ప్రారంభం.
భీమవరం: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్ కామ్ )పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు,ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జేష్టమాస జాతర మహోత్సవాలు ప్రారంభ సూచకంగా శ్రీ అమ్మవారిని బుధవారం నిల బెట్టారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు శ్రీ అమ్మవారి ఘటాలకు. విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయం అనుసరించి శ్రీ అమ్మవారి పుట్టింటి,…