Skip to main content

Telugu News Power

తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం మహోత్సవం.

తిరుమల: జూన్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జ్యేష్ఠాభిషేకం తిరుమలలో జరిగే అత్యంత విశిష్టమైన ఉత్సవాల్లో ఒకటి.ఈ ఉత్సవాన్ని “అభిదేయక అభిషేకం” అని కూడా పిలుస్తారు.అభిదేయకం అంటే రక్షణ కవచం అని అర్థం. గ్రీష్మతాపం తగ్గి, సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీమహావిష్ణువు కలియుగంలో వేంకటేశ్వర స్వామిగా అవతరించినప్పుడు తన దివ్యాయుధాలతో అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారి ఆయుధాల తేజస్సు,…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణమయ నిధి ప్రత్యేక కౌంటర్ ప్రారంభం. విరివిగా భక్తుల విరాళాలు.

భీమవరం: జూన్, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయ ప్రాజెక్ట్ ప్రత్యేక కౌంటర్ గురువారం ప్రారంభించారు. భక్తుల నుండి బంగారం విరాళం గా సేకరించే కార్యక్రమం నిమిత్తం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను స్థానిక శాసన సభ్యులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, సత్యవాణి దంపతులు ప్రారంభించి,…

Read More

నేడే గజమాల యాత్ర మహోత్సవం ప్రారంభం.

మొగల్తూరు: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముత్యాలపల్లి లో ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ బండిముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి గురువారం ఉదయం 9:00 గంటల నుంచి గజమాల యాత్ర ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. శ్రీ బాల తిరుపతిగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ లోని అప్పనపల్లి దేవస్థానం చైర్మన్ మొల్లేటి చక్రపాణి అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మాత శ్రీ శ్రీ మొల్లేటి రామస్వామి పుణ్య దంపతులు అప్పనపల్లికి పేరు రావడానికి…

Read More

వైభవంగా శ్రీవారి కల్యాణ వేడుకలు.

పాలకొల్లు: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బాలికల పాఠశాల వద్ద గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. శేషాద్రి హాస్పిటల్ అధినేతలు, ప్రముఖ వైద్యులు గుణ్ణం నారాయణరావు, సుజయ శ్రీ ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణం నిర్వహించారు. పురోహితులు శశికాంత్ (తణుకు), కృష్ణ చైతన్య తదితరులు స్వామివారి కల్యాణోత్సవం జరిపించారు. ఈ కళ్యాణోత్సవానికి పలువురు దంపతులు, భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆలయ ఈవో…

Read More

శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో సుదర్శన హోమం. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు.

భీమవరం: జూన్,24( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానం ఆవరణలో లోకకళ్యాణార్థం సుదర్శన హోమం నిర్వహించారు. దుష్టశక్తుల నివారణకు,ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, విజయాల కోసం, కుటుంబ సౌఖ్యం, గ్రహదోష నివారణ కోసం, వ్యాపార వృద్ధి, నిర్మాణ రంగం అభివృద్ధి కొరకు బుధవారం దశమి, చిత్త నక్షత్రం కలిసి, దశ పాప హరం ప్రాముఖ్యత గల రోజున సుదర్శన…

Read More

వచ్చేనెల 1న వాసవి మాత విగ్రహ ప్రతిష్ట.

పాలకొల్లు: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నరసాపురం రోడ్డులో ఉన్న గా మాస్ కళ్యాణమండపం ఆవరణలో కోటిన్న రూపాయలతో నిర్మించిన అమ్మవారి ఆలయంలో శ్రీ వాసవి మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తరలి రావాలని వైశ్య ప్రముఖులు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక స్థానిక కంచర్ల పురుషోత్తం వాసవి కళ్యాణ మండపం లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు గారి జనార్ధన గుప్త వివరాలు వెల్లడించారు. విగ్రహ…

Read More

పెద గోపురం మరమ్మతులకు ప్రయత్నం.

పాలకొల్లు: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) దేవతలు నిర్మించారని విశ్వసించే, శ్రీరాముడు ప్రతిష్టించిన క్షీరా రామలింగేశ్వరుని గాలిగోపురం చోళుల కాలంలో పునర్ నిర్మించినట్లు చెబుతారు. వేల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఆలయాన్ని రానున్న పుష్కరాల్లో లక్షలాదిమంది సందర్శిస్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, ఆలయానికి నాణ్యమైన రంగులు వేయాలనే స్థానిక భక్తుల కోరిక మేరకు, ధర్మకర్తల మండలి చర్యలు చేపట్టింది.గాలి గోపురాన్ని చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల…

Read More

పెద గోపురం వద్ద భక్తుల సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము మాడ వీధులలో శ్రీ స్వామి వారి సప్త సోమవారాల, ఏడు ప్రదక్షిణాలు ఏడు మారేడు దళములతో భక్తులు సుమారుగా 250 మంది ప్రదక్షిణములలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరిండెంట్ పి వాసు , ఆలయ ప్రధాన అర్చకుడు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి కిష్టప్ప, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో సంగీత విద్వాంసులకు, యోగా గురువులకు సత్కారం.

భీమవరం : జూన్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) యోగ దినోత్సవం – ప్రపంచ సంగీత దినోత్సవం వేడుకలు మావుళ్లమ్మ దేవస్థానంలో ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మవారి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన సంగీత విద్వాంసులను, దేవస్థానం ఆస్థాన విద్వాంసులను ఘనంగా సత్కరించారు. విజ్ఞాన సమితి అధ్యక్షులు చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు లక్షన్నర రూపాయలు బంగారం కానుక.

భీమవరం: జూన్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయ అలంకరణ కొరకు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు కి చెందిన రంగిశెట్టి జగదీష్ బాబు, సుభాషిణి దంపతులు సుమారు లక్ష ఏబై వేలు రూపాయలు విలువ గల పది గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు.ఆలయ అర్చకులు వీరికి పూజలు,ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్…

Read More