తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం మహోత్సవం.
తిరుమల: జూన్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జ్యేష్ఠాభిషేకం తిరుమలలో జరిగే అత్యంత విశిష్టమైన ఉత్సవాల్లో ఒకటి.ఈ ఉత్సవాన్ని “అభిదేయక అభిషేకం” అని కూడా పిలుస్తారు.అభిదేయకం అంటే రక్షణ కవచం అని అర్థం. గ్రీష్మతాపం తగ్గి, సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీమహావిష్ణువు కలియుగంలో వేంకటేశ్వర స్వామిగా అవతరించినప్పుడు తన దివ్యాయుధాలతో అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారి ఆయుధాల తేజస్సు,…