Telugu News Power

హైదరాబాద్ కు ఆదివారాల రైలు రేపటి నుంచి ప్రారంభం.

నరసాపురం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) లోక్ సభ స్థానం ప్రధాన కేంద్రం నరసాపురం నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు ప్రయాణికుల కోసం మరో వారాంతపు రైలు సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. స్థానిక ఎంపీ, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కృషితో ఈ ప్రాంతానికి రైల్వే సౌకర్యాలు మీరు అవుతున్నాయి. వీరి కృషితో నరసాపురం – హైదరాబాద్ మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా…

Read More

గోదారోళ్లకు వెటకారమే కాదు, మానవత్వం మీద మమకారం కూడా ఎక్కువే.

రావులపాలెం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) గోదారోళ్లంటే ఆతిధ్యానికి పెట్టింది పేరు. వారికి కాస్త వేటకారం కూడా ఎక్కువే. వారిలో మరో కోణం మానవత్వం పై మమకారం. ఎందుకు ఉదాహరణే శుక్రవారం జరిగిన ఓ సంఘటన. రాజమండ్రి నుంచి మూలస్థానం అగ్రహారం వైపు మంచినీటి సీసాలతో వెళుతున్న ఒక మినీ వ్యాను అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టింది. వెంటనే అక్కడున్నవారు డ్రైవర్ను బయటకు తీశారు. వోల్టా కొట్టిన నిలబెట్టి, హైవే మీద రాకపోకలకు అంతరాయం…

Read More

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్

అమరావతి: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా, రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అభినందనలు తెలియజేశారు. జస్టిస్ లీసా గిరి

Read More
అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న శ్రీజ పవన్ దంపతులు

పుట్టినరోజు వేడుకల్లో మంత్రి నిమ్మల వితరణ.

పాలకొల్లు: ఏప్రిల్,24(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎప్పుడు అధికారిక కార్యక్రమాల్లో తల మునకలుగా ఉంటూ తన పర్యటనలో అందర్నీ పరుగులు పెట్టిస్తుంటారు. అయితే, శుక్రవారం కాస్త సడలింపు ఇచ్చి తమ కుమార్తె శ్రీజ, అల్లుడు పవన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అది కూడా సేవా కార్యక్రమం. అన్న క్యాంటీన్ వద్ద శ్రీజ పవన్ దంపతుల తో కలిసి పేదలకు స్వయంగా ఉచితభోజనం వడ్డించారు. ప్రభుత్వ ఆసుపత్రి…

Read More

పేటీఎంను రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్. నేటి నుంచే నిషేదం అమలు.

ముంబై: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్). పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నిషేధం విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం1949 సెక్షన్ 22(3)(బి), (సి), (ఇ), (జి)ను ఉల్లంఘించింది. డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యాపారం నడిపించడం, మేనేజ్‌మెంట్ ప్రజా ప్రయోజనాలకు హానికరంగా ఉండటం, పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో లైసెన్స్ రద్దు చేసింది. ఇది డిపాజిటర్ల భద్రతకు ముప్పు కలిగించింది. ఈ…

Read More

జల్ జీవన్ పనులు వేగవంతం చేయాలి. కలెక్టర్ ఆదేశాలు.

భీమవరం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లాలో జల జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో, రూ.1400 కోట్లతో 862 గ్రామాల రక్షిత మంచినీటి కోసం ప్రాజెక్ట్ అమలు జరుగుతోందని, 13.25 లక్షల కుటుంబాలకు త్రాగునీరు అందుతుందని తెలిపారు. ఇప్పటివరకు 105…

Read More

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు సత్కారం.

భీమవరం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్)జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ పంచాయతీలకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా విస్తృత అధికారాలు లభించాయని, స్థానిక వనరులను సమర్థంగా వినియోగించి గ్రామాభివృద్ధి సాధించవచ్చని కలెక్టర్ గారు పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మౌలిక వసతులు,…

Read More

దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్. పవన్ కళ్యాణ్ ఏలుబడిలో గ్రామ స్వరాజ్.

అమరావతి: ఏప్రిల్,24(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతదేశం ఆత్మ గ్రామాల్లో ఉందన్న జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ అడుగులు వేస్తున్నది. స్వాతంత్రం వచ్చిన తరువాత, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎన్నో గ్రామాలకు, మరి ఎన్నో సమస్యలు స్వాతంత్రం కల్పించారు. రాళ్లు రప్పల రహదారుల్లో, డోలి మోతల అగచాట్లకు దాదాపు ముగింపు పలికారు. జాతీయస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ 24 స్థానం నుంచి ప్రధమ స్థానంలో నిలబెట్టారు. స్థానిక సంస్థలు, స్థానిక…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రూ.1.55 లక్షల విరాళం.

భీమవరం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్).పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు,ఆరాధ్య దైవం,శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి హైదరాబాద్ కి చెందిన దొంతికుర్తి శ్రీ రామమూర్తి ఝాన్సీ లక్ష్మి దంపతులు రూ. 1.50 లక్షల విలువైన పది గ్రాముల బంగారం సమర్పించారు, దీనితో పాటుగా అన్న ప్రసాద వితరణ కు రూ.5,116లు సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచన పూజలు నిర్వహించారు..దేవస్థానం…

Read More

పేపర్ తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన.

అనకాపల్లి: ఏప్రిల్ 23, తెలుగు న్యూస్ పవర్. కామ్) రీన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో సుమారు 6.5 జి. డబ్ల్యూ.సామర్థ్యం కలిగిన సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , రీన్యూ సీఈఓ సుమంత్ సిన్హాతో కలిసి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన గురువారం చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Read More