Skip to main content

Telugu News Power

పి-4 ఉన్నత పాఠశాల ప్రారంభించిన మంత్రి లోకేష్.

మోపిదేవి: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4కోట్లతో నూతనంగా నిర్మించిన జెడ్పీ హైస్కూలు నూతన భవనాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ కొక్కిలిగడ్డ హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముచ్చటించారు. రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తి చేశామన్నారు. ఉపాధ్యాయులంతా పూర్తిగా ఫలితాలపైనే శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో ఉన్న వారంతా ఏకత్రాటి…

Read More

పేద రోగులకు వాకర్స్ క్లబ్, మందుల వితరణ.

పాలకొల్లు: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)కోనసీమ జిల్లా రావులపాలెం కు చెందిన ఇద్దరు పేద అనారోగ్య బాధితుల గురించి పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా వాకర్స్ క్లబ్, పాలకొల్లు చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకుని మందులు కొనుగోలు చేయలేని తమ పరిస్థితిని తెలుపగా స్పందించిన అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు క్లబ్ తరపున కిడ్నీ, లివర్ వ్యాధితో బాధపడుతున్న భోగిశెట్టి నాగేశ్వర రావు కు రూ.25 వేల విలువైన మందులు, టైప్ -1 డయాబెటిస్ తో…

Read More

ముద్రగడ కుమార్తె క్రాంతిపై మండిపడ్డ పద్మనాభరెడ్డి.

హైదరాబాద్:జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి తన కుమార్తె భార్లపూడి క్రాంతిపై మండిపడ్డారు. గతంలో తన సతీమణి క్యాన్సర్ చికిత్స అనంతరం విశ్రాంతి కోసం హైదరాబాద్‌లోని కుమార్తె నివాసానికి వెళ్లిన సందర్భంలో అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నామని ఆయన ఆరోపించారు. కుటుంబ విషయాలను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ముందుకు తీసుకురావడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు . ప్రస్తుతం తమ కుటుంబాన్ని అన్ని విధాలా…

Read More

నిమ్మగడ్డ ప్రసాద్ కుమారుని వైద్యానికి రూ. లక్షన్నర సాయం.

పాలకొల్లు: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)నిరుపేద పురోహితులు నిమ్మగడ్డ ప్రసాద్ కుమారుడు సాయిశ్రీరామ్ వైద్యం నిమిత్తం దాతలు పెద్దమనసుతో ముందుకు వచ్చి సుమారు లక్షా యాభైవేల రూపాయల ఆర్ధిక సహకారం అందించారని, తెలుగుదేశం నాయకురాలు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త పెండ్యాల భవాని బుధవారం తెలిపారు. శ్రీ గాయత్రీ స్మార్త పురోహిత సంఘ అధ్యక్షులు, నుదురుమాటి శ్రీనివాస్ శర్మ , ప్రధాన కార్యదర్శి ఈరంకి కాశీవిశ్వనాధం, శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘ…

Read More

టూరిస్ట్ బస్సు ఆపరేటర్లకు భారీ ఊరట, కూటమి ప్రభుత్వ వరం. -బస్సు ఆపరేటర్ల కృతజ్ఞతలు. -మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవ.

అమరావతి: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్(ఏఐటిపి) కలిగిన టూరిస్ట్ బస్సులపై త్రైమాసిక పన్నును తగ్గించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చొరవతో ఈ ప్రతిపాదనను క్యాబినెట్ పరిశీలించి, ఆమోదించింది. ప్రస్తుతం ప్రతి సీటుకు త్రైమాసికానికి రూ.4 వేలు గా ఉన్న పన్నును రూ.2,500కు తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయంతో టూరిస్ట్ బస్సు యజమానులకు భారీ…

Read More

శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో సుదర్శన హోమం. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు.

భీమవరం: జూన్,24( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానం ఆవరణలో లోకకళ్యాణార్థం సుదర్శన హోమం నిర్వహించారు. దుష్టశక్తుల నివారణకు,ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, విజయాల కోసం, కుటుంబ సౌఖ్యం, గ్రహదోష నివారణ కోసం, వ్యాపార వృద్ధి, నిర్మాణ రంగం అభివృద్ధి కొరకు బుధవారం దశమి, చిత్త నక్షత్రం కలిసి, దశ పాప హరం ప్రాముఖ్యత గల రోజున సుదర్శన…

Read More

వచ్చేనెల 1న వాసవి మాత విగ్రహ ప్రతిష్ట.

పాలకొల్లు: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నరసాపురం రోడ్డులో ఉన్న గా మాస్ కళ్యాణమండపం ఆవరణలో కోటిన్న రూపాయలతో నిర్మించిన అమ్మవారి ఆలయంలో శ్రీ వాసవి మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తరలి రావాలని వైశ్య ప్రముఖులు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక స్థానిక కంచర్ల పురుషోత్తం వాసవి కళ్యాణ మండపం లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు గారి జనార్ధన గుప్త వివరాలు వెల్లడించారు. విగ్రహ…

Read More

వైసిపి పాలనలో దేవాదాయ శాఖ నిర్వీర్యం. -మంత్రి ఆనం ఆరోపణ

తిరుమల: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత వైసిపి ప్రభుత్వం దేవాదాయ శాఖను నిర్వీర్యం చేసిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. మంత్రి మంగళవారం తిరుమలలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క శాఖ కూడా అధిపతి లేకుండా ఐదేళ్లు అస్తవ్యస్త పాలన సాగించిందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ, అంతర్వేది రథం దహనం, రామతీర్థం విగ్రహ ఖండన వంటి హిందూ వ్యతిరేక దుర్మార్గాలకు ఒడిగట్టారని విమర్శించారు. ఆ…

Read More

పశు సంపద కోసం రైతులకు అవగాహన కార్యక్రమం. -మంత్రి అచ్చెం నాయుడు

విజయవాడ: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాల నేపథ్యంలో, పశుసంపద రక్షణ, పశుపోషకుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపట్టింది. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, పశువులకు పచ్చిమేత కొరత తలెత్తకుండా చూడాలనే లక్ష్యంతో పశుసంవర్ధక శాఖ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పశుగ్రాసాల సాగును ప్రోత్సహిస్తోంది.ఇందులో భాగంగా “ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ (పి ఎం డి ఎస్)” రుతుపవనాలకు ముందేపూడి…

Read More

అమోనియ లీకేజీ పట్ల తుందుర్రు గ్రామస్తుల ఆందోళన.

వీరవాసరం : జూన్, 23{ తెలుగు న్యూస్ పవర్. కామ్ ) ఇటీవల తమిళనాడులో రొయ్యల ఫ్యాక్టరీలో జరిగిన అమోనియా లీకేజీ సంఘటన పట్ల తుందురువాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న రియల్ ఫ్యాక్టరీలో సంభవించిన అమూల్య లీకేజీ ప్రమాదం వల్ల 8 మంది మృతి చెందగా, 80 మంది ఆసుపత్రి పాలైనట్టు గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామాల మధ్యలో ఏర్పాటు చేసిన గోదావరి మెగా ఫుడ్ పార్క్ వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటని…

Read More