Telugu News Power

ఇంటర్మీడియట్ విద్యార్థుల అభినందన సభ.

పాలకొల్లు: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల్లో పాలకొల్లు ఛాంబర్స్ జూనియర్ కాలేజి విద్యార్థులు విశేష ఫలితాలను సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కారుమూరి బాబ్జీ గురువారంతెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లో ఎంపిసి విభాగంలో అడబాల భవ్య తేజశ్రీ 1000 మార్కులకు గాను 987 మార్కులను, బైపిసి విభాగంలో బాలం తేజస్విని 987 మార్కులు సాధించి పాలకొల్లు టౌన్ లో రెండవ స్థానంలో నిలిచింది. ఎంఇసి విభాగంలో రెడ్డి యర్రంనాయుడు 964…

Read More

జై భీమ్ యువసేన రూ. 48 వేలు సాయం.

యలమంచిలి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నార్ని మెరక శివారు గమళ్ళపెంటకు చెందిన జై భీమ్ యువసేన ఫౌండేషన్, యలమంచిలి లంకకు చెందిన చెవ్వేటి ప్రణీతకు రూ. 48 వేల రూపాయల సహాయం గురువారం అందజేశారు. ఈమెకు తల్లి లేదు. తండ్రి దివ్యాంగుడు. ప్రణీత ప్రస్తుతం బిఎస్సి నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్నది. విషయం తెలుసుకు జై భీమ్ యువసేన ఫౌండేషన్ వారు ఫీజుల నిమిత్తమై అవసరమైన పూర్తి మొత్తం ఫౌండేషన్ ద్వారా అందజేశారు….

Read More

కూటమి ప్రభుత్వం బీసీలకు మద్దతు.

నర్సాపురం: ఏప్రిల్ ,16(తెలుగు న్యూస్ పవర్. కం) బీసీల కోసం ఎవరు ఉద్యమాలు చేసిన వారధిస్తామని నర్సాపురం శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నాయకర్ మాట్లాడుతూ, బీసీ నాయకులు స్వప్రయోజనాల కోసం, ఎవరు ప్రేరేపిస్తే చేసే ఉద్యమాలకు బీసీలు ఎవరు మద్దతు తెలపరని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ బీసీల పక్షపాతిగా ఉన్నట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ బీసీలకు…

Read More

మెగా ఫ్యామిలీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు.

హైదరాబాద్: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాంచరణ్, నీహారిక వ్యక్తిగత జీవితాలను స్టాండప్ కామెడీ పేరిట కించపరుస్తూ అనుదీప్ కటికాల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ, అనుదీప్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ కలిసి ఫిర్యాదు చేసినట్టు అఖిలభారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు రవణం స్వామి నాయుడు, తెలంగాణ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ గురువారం…

Read More

రేషన్ కార్డు సమస్యల పరిష్కారం అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.

అమరావతి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) చాలా కాలంగా, రాష్ట్రం లో రేషన్ కార్డుదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రేషన్ కార్డు దారులకు 9 సేవలు సులభంగా అందుకోవడానికి మార్గం సుగమం చేసింది. కొత్త రేషన్ కార్డు, కుటుంబ సభ్యులు చేర్పు, సభ్యుల తొలగింపు, కార్డులు కుటుంబాల ద్వారా విభజించడం, చిరునామా వివరాల మార్పు, కార్డు పోగొట్టుకున్న వారికి మరో కార్డు ఇవ్వడం, ఆధార్ తో లింక్ చేయటం, సెల్ ఫోన్ నెంబర్…

Read More

సైప్రస్ చెస్ పోటీల్లో చరిత్ర సృష్టించిన వైశాలి. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు.

అమరావతి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)భారత్ నారి శక్తి ఖండాంతరాలలో తమ సత్తా చాటుతున్నది. భారత మహిళలు ప్రతి రంగంలో నారి శక్తి, ఆరోగ్యకరమైన వృద్ధిని సాధిస్తున్నది.ఈ జాతీయ మార్పును ప్రతిబింబించేలా, ఆర్ వైశాలి సైప్రస్‌లో గురువారం ఎఫ్ ఐ డి ఇ- అంతర్జాతీయ ఛెస్ ఫెడరేషన్ నిర్వహించిన చెస్ పోటీల్లో చరిత్ర సృష్టించారు. మహిళల వరల్డ్ ఛెస్ చాంపియన్‌షిప్‌కు సవాలు విసిరే స్థాయికి ఎదిగిన మొదటి భారతీయ మహిళగా ఆమె చెస్ చరిత్ర లో…

Read More

శ్రీ మావుళ్ళమ్మ నిత్యాన్నదాన వితరణకు షెడ్డు ఏర్పాటు. -ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభం

భీమవరం: ఏప్రిల్,16(తెలుగు న్యూస్ పవర్.కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి నిత్య అన్నప్రసాద వితరణకు నిర్మించిన షెడ్డు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షులు పులపర్తి రామాంజనేయులు గురువారం ప్రారంభించారు. ఈ వేసవి పరిస్థితుల దృష్ట్యా, భక్తుల సంక్షేమ, సౌకర్యాల కొరకు తాత్కాలికంగా అద్దె ప్రాతిపదికన, మహాపుణ్యాత్ములు యేరుబండి ఆదియ్య కుటుంబీకుల స్థలంలో అన్నప్రసాద వితరణ కొరకు తాత్కాలిత షెడ్డు…

Read More

కొత్త పెళ్లి కొడుక్కి కత్తిపోట్లు

పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పట్టణం, వలందర్ రేవు సమీపంలో ఉన్న దేవాలయం ఓ ప్రేమ జంట ఆదివారం వివాహం చేసుకున్నారు. కొత్త దంపతులు పాలకొల్లుకు చెందిన చందక సాయికుమార్, గుడిమెట్ల శ్రీ దుర్గ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నూతన వధూవరులు, మంగళవారం రాత్రి రిసెప్షన్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు. అందరిలాగే, గోగులమండ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా వేదిక వద్దకు…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో లీలా కళ్యాణమ్.

పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో బుధవారం మాస శివరాత్రి సందర్భంగా, దంపతులు రుద్ర హోమం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ రుద్ర హోమం పూజలు అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న, ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప, పవన్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపర్నెంట్ వాసు పాల్గొన్నారు. లీలా కళ్యాణం సందర్భంగా, స్వామి…

Read More

వ్యవసాయ శాఖ సిబ్బందికి శిక్షణ.

పాలకొల్లు: ఏప్రిల్, 15(న్యూస్ పవర్. కామ్) స్థానిక అరట్లకట్ల గ్రామంలో వ్యవసాయ శాఖ, పకృతి వ్యవసాయ శాఖ సిబ్బందికి కి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వ్యవసాయ అధికారి పి మురళీకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ, కోతల పూర్తయ్యాక వరి చేలో పచ్చిరొట్టపైరు విత్తనాలు చల్లాలని సూచించారు. ఇందుకు, నవధాన్యపు కిట్లను వేయాలని తెలిపారు. భూమి ఖాళీ ఉండకుండా, పచ్చి రోట్ట తో కప్పినట్లయితే భూమిలోని పోషకాల, సూక్ష్మజీవులు నష్టపోకుండా ఉంటాయన్నారు. ఈ పచ్చిరొట్ట ను…

Read More